Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి మంగళవారం 'హనుమాన్ చాలీసా' పఠిస్తే?

మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటార

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (11:28 IST)
మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పనులను మనం సక్రమంగా చేసుకోగలుగుతాము. అలానే ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం కూడా సంతోషంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అందుకే అందరు అనారోగ్యాలతో బాధపడకూడదని దైవాన్ని ప్రార్థిస్తుంటారు. ఏదైనా ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగితేనే ఆందోళనకు గురవకుండా సంతోషంగా ఉంటారు.
 
విజయాన్ని సాధించిన అనుభూతులు ఇక ఎందులోను ఉండవు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరగాలని దైవాన్ని ప్రార్థిస్తుంటాం. అందుకు నిదర్శనం హనుమంతుడు. హనుమంతుని ఆరాధించిడం వలన కార్యసిద్ధి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. 
 
ప్రతి మంగళవారం, శనివారాల్లో  హనుమంతునికి ఆలయాలలో గాని, పూజా మందిరంలో గాని కూర్చుని హనుమాన్ చాలీసా అని 11 సార్లు పారాయణ చేయడం వలన ఆ స్వామి అనుగ్రహం దక్కుతుందని గ్రంధాలలో చెబుతున్నారు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఇలాంటి పూజలు చేయడం వలన తప్పకుండా హనుమంతుని అనుగ్రహం లభించడమే కాకుండా మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై పన్నుల మోత మోగిస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

'బిగ్ బాస్‌'‍ ఛాన్స్ పేరుతో వైద్యుడికి కుచ్చుటోపీ - రూ.10 లక్షలు వసూలు

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక రుణాల తగ్గింపును పరిశీలిస్తాం?

ఉదయం మూడు ముళ్లు వేయించుకుంది.. రాత్రికి ప్రాణాలు తీసుకుంది.... నవ వధువు సూసైడ్

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే- జర్నీకి రెండు గంటలే

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments