తొలి పూజ ఎవరికి చేయాలో తెలుసా?

తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (12:19 IST)
తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి కాగలవు. జీవితంలో అడుగు ముందుకు వేయడానికి, అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.
 
అలాంటి సమయంలో ప్రారంభించే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సాగిపోతుండాలి. అలా జరగాలంటే గణపతి అనుగ్రహం కావలసి ఉంటుంది. గణపతిని పూజించడం వలన అడ్డంకాలన్నీ తొలగిపొయి తలపెట్టిన కార్యక్రమాలలో సఫలీకృతులవుతారు. 
 
క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతం నీటిలో మునగడం అందరికీ నిరాశను కలిగిస్తుంది. అందుకు కారణం గణపతికి పూజలు చేయకపోవడం వలనే అలా జరుగుతుందని శ్రీ మహా విష్ణువు చెప్పారట. అప్పటి నుండి ప్రజలందరు మెుదటి సారిగా గణపతిని పూజిస్తుంటారు. దాని ఫలితంగా కష్టతరమైన కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరంబూరులో విజిల్ ముగ్గులు వేసుకుంటున్న నటుడు విజయ్

విధ్వంసం చాలా సులభం, నిర్మించడం చాలా కష్టం: ట్రంప్ పైన విరుచుకపడ్డ పోప్

భర్తను చంపేందుకు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చాం : భార్య వాంగ్మూలం

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు - అనుకూలం 298, వ్యతిరేకం 230

800 అడుగులో లోయలో పడిన టూరిస్ట్ వ్యాను - 10 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?

చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్

తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

15-04-2026 బుధవారం ఫలితాలు - రుణసమస్య పరిష్కారమవుతుంది.. ఖర్చులు సామాన్యం...

అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments