Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి పూజ ఎవరికి చేయాలో తెలుసా?

తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమా

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (12:19 IST)
తొలి పూజ గణపతికి చేయాలని పురాణాలలో చెబుతుంటారు. దేవతలు, మహర్షులు సైతం మెుదటగా వినాయకుడినే పూజిస్తుంటారు. ఎక్కడ ఏ శుభకార్య జరిగినా అది వినాయకుని ఆరాధనతోనే మెుదలవుతుంది. అంతేకాకుండా తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి కాగలవు. జీవితంలో అడుగు ముందుకు వేయడానికి, అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు.
 
అలాంటి సమయంలో ప్రారంభించే పనులు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా సాగిపోతుండాలి. అలా జరగాలంటే గణపతి అనుగ్రహం కావలసి ఉంటుంది. గణపతిని పూజించడం వలన అడ్డంకాలన్నీ తొలగిపొయి తలపెట్టిన కార్యక్రమాలలో సఫలీకృతులవుతారు. 
 
క్షీరసాగర మథనం సమయంలో మందర పర్వతం నీటిలో మునగడం అందరికీ నిరాశను కలిగిస్తుంది. అందుకు కారణం గణపతికి పూజలు చేయకపోవడం వలనే అలా జరుగుతుందని శ్రీ మహా విష్ణువు చెప్పారట. అప్పటి నుండి ప్రజలందరు మెుదటి సారిగా గణపతిని పూజిస్తుంటారు. దాని ఫలితంగా కష్టతరమైన కార్యాలన్నీ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం.. మే నెలలో పరిస్థితి ఎలా వుంటుందో?

తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును హత్య చేయించిన తల్లి

Amaravati : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.. ఏపీ సర్కారు

ఒకే రోజులో 400 మందికి పైగా ట్రైనీ ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో మరో క్యాన్సర్ ఆస్పత్రి.. తుళ్లూరులో ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

12-02-2025 బుధవారం రాశిఫలాలు - లక్ష్యాన్ని సాధిస్తారు.. మీ నమ్మకం ఫలిస్తుంది...

కొండగట్టు ఆంజనేయ స్వామికి బంగారు కిరీటం, వెండి ఆభరణాలు

మంగళవారం హనుమంతునికి జాస్మిన్ ఆయిల్‌తో దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments