Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే 6 గంటలకు ఈ ఒక్కటి చెబితే మీ జీవితంలో వచ్చే మార్పులు...

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇలా చేస్తే అనుకున్నది నెరవేరుతుంది. పొద్దున్నే ఈ ఒక్క మాటను పలికితే చాలు దరిద్రం పోయి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, నష్టం అనేది తెలియదు. ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఏ వస్తువైనా అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ మీ కాళ్ళ ద

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (18:26 IST)
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇలా చేస్తే అనుకున్నది నెరవేరుతుంది. పొద్దున్నే ఈ ఒక్క మాటను పలికితే చాలు దరిద్రం పోయి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, నష్టం అనేది తెలియదు. ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఏ వస్తువైనా అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఈ మంత్రమే ఓం.. ఈ మంత్రాన్ని ఎన్నోసార్లు వినుంటారు. కానీ ఎవరూ పాటించరు. చివరకు శాస్త్రవేత్తలు కూడా దీని మహత్యం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
 
నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో చివరకు సూర్యుడు కూడా ఓం అని పలుకుతాడట. దీనికి సాక్ష్యులను కూడా నాసా ఇప్పటికే చూపించింది. సూర్యుడి నుంచి వెలువడే శబ్దం ఓం. అందుకే పొద్దున్నే ఏదో ఒక ఆసనంలో కూర్చుని వెన్నుముకను నేరుగా పెట్టుకుని ఓం అనాలి. ఇలా ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సుకు స్వాంతన లభిస్తుంది. కోపం తగ్గిపోతుంది. ఎవరితోనైనా ప్రశాంతంగా మాట్లాడుతారు. అలాగే మీపైనా ఎవరికీ ఎలాంటి కోపం ఉండదు. మీ వ్యక్తిగత శైలి మారిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ ఒక్క మంత్రాన్ని చెబితే చాలు.. ఇక మీ జీవితం మారిపోయినట్లే...

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments