Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహోద్యోగులతో ఆ విషయాలు షేర్ చేసుకోవద్దు? పవర్ న్యాప్ చేస్తున్నారా?

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (14:11 IST)
చాలామంది ఉద్యోగినులు తమకు సంబంధించిన విషయాలు సహోద్యోగులతో పంచుకుంటారు. అందులో వ్యక్తిగత విషయాలు కూడా వుంటాయి. కానీ వ్యక్తిగత విషయాలను సహోద్యోగులతో షేర్ చేసుకోవడం సరికాదు అంటున్నారు.. మానసిక నిపుణులు.

అవి గాసిప్‌లకు దారితీస్తాయని వారు చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఎదురు కాకుండా వుండాలంటే.. సహోద్యోగులతో ఎంతో సన్నిహితంగా వుంటున్నా సరే వ్యక్తిగత విషయాలను పంచుకునే ప్రయత్నం చేయవద్దు. ఇందులో ఓ సరిహద్దు గీసుకోవడం మంచిది. 
 
అలాగే ఉద్యోగినులు పవర్ న్యాప్ కూడా చేయాలని వైద్యులు చెప్తున్నారు. ఉద్యోగినులకు నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. ఉద్యోగినులు ఐదారు గంటలైనా నిద్రపోరు. ఆ ప్రభావం తరువాతి రోజుపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడుతాయి. అందుకే ఓ పని చేయాలి. అదేంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా పది నుంచి 15 నిమిషాలు కునుకు తీసేందుకు ప్రయత్నించండి. దీన్ని పవర్ న్యాప్ అంటారు. అలా చేస్తే రోజంతా చురుగ్గా వుండొచ్చునని అధ్యయనాలు తేల్చాయి. 
 
ఇక ఉద్యోగినులు అల్పాహారం తీసుకునేందుకు సమయం లేకపోతే.. ఓ శాండ్‌విచ్ లేదా రెండు పండ్లు తీసుకెళ్తే బెటర్. ఆఫీసుకు వెళ్తూ తినొచ్చు. కుదిరితే గ్లాసు పాలు తాగినా మేలు. శరీరానికి కొంత శక్తి అందుతుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగినులు టెక్నాలజీ కాస్త దూరంగా వుండటం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఒత్తిడికి లోనుకాకుండా వుండాలంటే ప్రణాళిక వేసుకోవాలి. రోజంతా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల జోలికి వెళ్లకూడదు. అంటే వారంలో ఓ రోజు నో టెక్నాలజీ డే అని పెట్టుకుంటే.. అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments