కంటిచూపుతోనే మగాళ్లను అంచనా వేసేస్తున్న యువతులు.. ఆ శక్తి పెరిగిపోతుందట..

మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (12:53 IST)
మగాళ్లను పసిగట్టడంలో మహిళలు బాగా ఆరితేరిపోతున్నారని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేలింది. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించే శక్తి మహిళల్లో పెరిగిపోతోందని ఆ పరిశోధనలో వెల్లడైంది. తమతో చనువుగా ఉంటున్న మగవారి మనసులో ఏ ఉద్దేశం ఉందో యువతులు తేలిగ్గా పసిగట్టేస్తున్నారని.. మగవారి మాటలను, కంటిచూపును పరిశీలించడం ద్వారా వారు ఎలాంటి వారో ఓ అంచనాను వచ్చేస్తున్నారని కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధనలో తేలింది.
 
తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అతి నిశితంగా పరిశీలించడం.. రోజువారీ సంఘటనల ఆధారంగా ఆడవారిలో అంచనా శక్తి  పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలే వారి అంచనా శక్తిని పెంచేందుకు కారణమవుతుందని పరిశోధకులు అంటున్నారు.
 
పురుషులు ఎలాంటి వారో వారి చూపులు.. ఆలోచనల బట్టి మహిళలు తెలుసుకుంటున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా 89వేల మందిపై జరిగిన ఈ సర్వేలో 50 శాతం మంది మ‌హిళ‌లు ఎదుటివారి చూపుల ద్వారా వారి ఆలోచనల్ని తేలిక‌గా కనిపెట్టేయగలిగారని పరిశోధకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments