వాహనాలకు నిమ్మ, మిరపకాయ కట్టాలా.. ఎందుకు?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (12:15 IST)
చాలామంది కొత్తగా వాహనాలు కొన్నప్పుడు నిమ్మకాయ, గుమ్మడి వంటి వాటితో దిష్టి తీస్తుంటారు. ఎందుకు అలా చేస్తారానే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
 
సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తుంటారు. దేవుళ్లకు నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడుతుంటారు. అంతేకాకుండా దిష్టి తీసి వాహన చక్రాలతో తొక్కిస్తారు. ఇలా చేస్తే మేలు జరుగుతుందని ఆశిస్తారు. పులుపుగా ఉండే నిమ్మకాయ, కారం నిండి ఉండే పచ్చిమిర్చిలను వాహనాలకు, దుకాణాల మధ్య వేలాడదీస్తారు. 
 
శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ఆనవాయతి అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రహాలలో ఎర్రని, ఉద్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రం నమ్మకం. కుజునికి ఆదిదేవుడు హనుమంతుడు. అలానే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం విగ్రహానికి సంబంధించినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుకుంటూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయాలు కడతారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ యుద్ధ నౌకను అలా కాపాడిన భారత్ శ్రీలంక నావీ.. ఏం జరిగింది?

శ్రీ సత్యసాయి జిల్లా మూడు చిరుతల సంచారం.. పంట పొలాల్లో కనిపించడంతో రైతులు పరార్

కవితమ్మ నోట జై ఆంధ్ర మాట.. తిరుమల కొండపై రాజకీయ పార్టీపై ప్రకటన

జమ్మికుంటలో పెను ప్రమాదం తప్పింది.. అప్రమత్తమైన లోకో పైలట్

రెండో బిడ్డ పుడితే రూ.25వేలు జనన ప్రోత్సాహకం... చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

తర్వాతి కథనం
Show comments