2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:43 IST)
2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు  ఆ రాశిలోనే వుండనున్నాడు. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి శుభఫలితాలున్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభసమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025 కింగ్ అవుతారు. 
mesham
 
ఇక ఆ రెండు రాశులేంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది.    
 
అలాగే ధనస్సు రాశివారికి కూడా 2025 బాగా కలిసొస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం వుంటుంది. కెరీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 
Sagittarius


ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. శని, గురు దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు. వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments