Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:43 IST)
2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు  ఆ రాశిలోనే వుండనున్నాడు. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి శుభఫలితాలున్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభసమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025 కింగ్ అవుతారు. 
mesham
 
ఇక ఆ రెండు రాశులేంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది.    
 
అలాగే ధనస్సు రాశివారికి కూడా 2025 బాగా కలిసొస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం వుంటుంది. కెరీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 
Sagittarius


ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. శని, గురు దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు. వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments