Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (10:43 IST)
2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు  ఆ రాశిలోనే వుండనున్నాడు. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి శుభఫలితాలున్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభసమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025 కింగ్ అవుతారు. 
mesham
 
ఇక ఆ రెండు రాశులేంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది.    
 
అలాగే ధనస్సు రాశివారికి కూడా 2025 బాగా కలిసొస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం వుంటుంది. కెరీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 
Sagittarius


ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. శని, గురు దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు. వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments