Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలి.. నవంబర్ 22న లేదా 23వ తేదీనా?

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (14:44 IST)
కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను నేతిలో తడిపి దీపమెలిగిస్తారు. ఇలా ఉసిరి చెట్టు కింద లేదా తులసి చెట్టు కింద 365 వత్తులతో నేతిని లేదా నువ్వుల నూనెతో దీపమెలిగించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. సంవత్సరంలో అన్నీ రోజులు దీపమెలిగించడం కుదరకపోవచ్చు. అందుకే కార్తీక పౌర్ణమిన 365 రోజులు దీపాలు వెలిగించిన గుర్తుగా ఇలా చేస్తారు. 
 
ఇంకా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపమెలిగించిన వారికి సమస్త దేవతలను కొలిచిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఆ రోజున శివునిని తలచి ఉపవాసం వుంటారు. ఆ రోజు సాయంత్రం ఆలయాల్లో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. కానీ ఏడాది పౌర్ణమి తిథి రెండు రోజుల్లో వస్తోంది. 
 
అది కార్తీక పౌర్ణమి 22, 23 తేదీల్లో రావడంతో ఏ రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలనే సందేహం అందరిలో తలెత్తింది. నవంబర్ 23 మధ్యాహ్నం 12.53 నిమిషాలకు మొదలై నవంబర్ 23 ఉదయం 11.09 నిమిషాలకు ముగుస్తుంది. మరి పౌర్ణమి తిథి వుండే రాత్రి 22వ తేదీన రావడంతో ఆ రోజున కార్తీక పౌర్ణమిని జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
నవంబర్ 22వ తేదీ రాత్రి మాత్రమే పౌర్ణమి ఘడియలు వున్నాయి. 23వ తేదీ పౌర్ణమి ఘడియలు లేకపోవడంతో.. 22వ తేదీన పౌర్ణమి పండుగ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments