శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (05:00 IST)
శని ప్రభావం వుంటే వ్యాపారంలో నష్టాలు రావడం, మానసికంగా ఒత్తిడి కలగడం లాంటివి జరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. అప్పుల బాధలు తప్పవు. అలానే తినే అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. ఎక్కువగా మాంసం మందుకి అలవాటు పడిపోతారు. అందుకే శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే..  శనివారం నాడు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చేయాలి.
 
ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం. నల్ల రంగులో ఉండే కుక్కలకి ఆహారం ఇవ్వడం. నల్ల నువ్వులు, నల్ల దుస్తులు శనివారం నాడు దానం చేయడం లాంటివి చేస్తే తప్పకుండా ఈ ప్రభావం తగ్గుతుంది. 51 వారాలు శనివారం ఉపవసించాలి. అలాంటప్పుడు మినపప్పుతో చేసిన వంటకాలనే తీసుకోవాలి. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
Diya
 
అలాగే నువ్వులతో చేసిన వంటకాలు, మినపప్పు చేసిన వంటకాలను దానంగా ఇవ్వవచ్చు. శనిగ్రహ శాంతి చేయించవచ్చు. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

కరూర్‌ బాధితులను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ - దర్యాప్తు చేపట్టిన సీబీఐ

నత్తలా నడుచుకుంటూ వస్తున్న మొంథా తుఫాను, రేపు రాత్రికి కాకినాడకు...

పెరగనున్న ఏపీ జిల్లాల సంఖ్య.. ఆ రెండు జిల్లాల భాగాలను విలీనం చేస్తారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments