Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరిని, తులసిని బుధవారం పూజ చేయడం ద్వారా..?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (18:28 IST)
శ్రీ మహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పూట, పరమేశ్వరుని ఆలయానికి కూడా సాయంత్రం పూట వెళ్ళటం మంచిది. అలాగే బుధవారం ఆయనను దర్శించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శ్రీ మహా విష్ణువు స్థితి కారకుడు. కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. అలాగే మహేశ్వరుడు లయకారకుడు కాబట్టి రోజు పూర్తవుతున్న సమయంలో ఆయనను అంటే సాయంత్రం పూట దర్శించుకుంటే రెట్టింపు ఫలాన్ని పొందవచ్చు. 
 
అలాగే బుధవారం రోజు తులసీ పూజ విశేష ఫలితాలను అందిస్తుంది. తులసిని ఉదయం ఏమీ తీసుకోకుండా స్వీకరించడం మంచిది. ఉదయం పూట తులసీ పూజ చేయడం, తులసీ రసాన్ని మంచినీటితో కలిపి తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి, బలం, ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతగానో తోడ్పడుతుంది. మట్టిపాత్రలో నీటిని వుంచి అందులో తులసీ ఆకులను నాలుగేసి వేసి తాగడం ఆరోగ్యకరమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments