Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:27 IST)
ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయంలో ధూపం వేయడం చేయాలి. 
 
డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫోటోలు పెట్టాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఇంట్లో పనిచేయని ఫ్రేములు, ఫోటోలు గడియారాలు వుంచకూడదు. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు. పగిలిన విరిగిన వస్తువులు కూడా ఉంచరాదని వాస్తు చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం
Show comments