Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తున్నారా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (17:27 IST)
ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయంలో ధూపం వేయడం చేయాలి. 
 
డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫోటోలు పెట్టాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా ఇంట్లో పనిచేయని ఫ్రేములు, ఫోటోలు గడియారాలు వుంచకూడదు. అపరిశుభ్రంగా ఏ ఫొటోనూ ఉంచరాదు. పగిలిన విరిగిన వస్తువులు కూడా ఉంచరాదని వాస్తు చెప్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments