Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పంచాంగం: ఈ ఏడాది కష్టాలే.. ఎండలు-వర్షాలు రెండూ ఎక్కువే

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ.. విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జ

Webdunia
ఆదివారం, 18 మార్చి 2018 (12:00 IST)
ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా జరుపుకుంటున్న వేళ..  విళంబి నామ సంవత్సరం అధిక కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. ఈ ఏడాది కుజుడు, శని కలుస్తున్నారని, ధనస్సు రాశిలో ఈ కలయిక జరగడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. 
 
ఇదే సమయంలో మకరరాశిలో కుజ స్తంభన జరుగుతోందని.. కేతువును కుజుడు కలవనున్నాడు. ఈ పరిణామాలు ఈ ఏడాది అధికమైన కష్టాలను ఇస్తుందని స్వరూపానందేంద్ర తెలిపారు. ఈ పరిణామాల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పవని, రాజకీయ మార్పులు ఏర్పడతాయి. వర్షపాతం అధికంగా నమోదవుతుందని.. ఎండలు కూడా విపరీతంగా వుంటాయని స్వామి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments