Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో అపశృతి.. ఏం జరిగింది?

శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాముడి అవతారంలో శ్రీవారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు తిరుమలకు భక్తులు

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (11:22 IST)
శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాముడి అవతారంలో శ్రీవారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో స్వామి వారి దర్శనానికి భక్తులు కొన్ని గంటల సేపు క్యూ లైన్లలో వేచివుండాల్సి వచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుందని ప్రచారం సాగుతోంది. శ్రీవారు, అమ్మవారు ఉత్సవ మూర్తులను తీసుకెళుతున్న సమయంలో అమ్మవారి విగ్రహం అర్చుకుని చేతుల నుంచి జారిపడింది. ఈ ఘటన ఆలయంలో కలకలం రేపింది. 
 
ఈ ఘటన సోమవారం నాడు జరుగగా, విగ్రహం కింద పడిందన్న విషయాన్ని బయటకు రానీయకుండా, రహస్యంగా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించినట్టు సమాచారం. కానీ ఈ అపశ్రుతి గురించి సదరు దృశ్యాలను చూసిన భక్తులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. వయోభారం మీదపడిన అర్చకుడు విగ్రహాన్ని తెస్తున్నవేళ ఈ ఘటన జరిగిందని, విగ్రహం బరువుగా ఉండటంతోనే చేయి జారి కిందపడిందని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments