Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢమాసం ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే..?

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:42 IST)
ఆషాఢమాసం పవిత్రమైనది. ఈ మాసం పూజలకు, ఉపవాసాలకు శ్రేష్ఠమైనది. ఈ మాసం నుంచి చాతుర్మాస, ఆషాఢ గుప్త నవరాత్రులు, గురు పూర్ణిమ వంటి అనేక ముఖ్యమైన రోజులున్నాయి. ఈ మాసం మొత్తం సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. 
 
ఆషాఢంలో చేసే యాగాల ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. ఆషాడంలో పేదలకు ఉసిరి, గొడుగు, అన్నదానం చేయడం ద్వారా గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
ఈ మాసంలో శివవిష్ణువుల పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఆషాఢంలో ప్రతిరోజూ నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తే సమస్త దోషాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో వీరికి.. తామరపువ్వులు, ఎర్రటి పువ్వులు సమర్పించడం ద్వారా సర్వం సిద్ధిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments