Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢమాసం ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగిస్తే..?

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:42 IST)
ఆషాఢమాసం పవిత్రమైనది. ఈ మాసం పూజలకు, ఉపవాసాలకు శ్రేష్ఠమైనది. ఈ మాసం నుంచి చాతుర్మాస, ఆషాఢ గుప్త నవరాత్రులు, గురు పూర్ణిమ వంటి అనేక ముఖ్యమైన రోజులున్నాయి. ఈ మాసం మొత్తం సాయంత్రం వేళ ఇంటి ఈశాన్య దిశలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయి. 
 
ఆషాఢంలో చేసే యాగాల ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. ఆషాడంలో పేదలకు ఉసిరి, గొడుగు, అన్నదానం చేయడం ద్వారా గొప్ప పుణ్యం లభిస్తుంది. 
 
ఈ మాసంలో శివవిష్ణువుల పూజ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఆషాఢంలో ప్రతిరోజూ నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చేస్తే సమస్త దోషాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈ మాసంలో వీరికి.. తామరపువ్వులు, ఎర్రటి పువ్వులు సమర్పించడం ద్వారా సర్వం సిద్ధిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

15-09-2024 నుంచి 21-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments