Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ రథయాత్ర.. అలా చేస్తే సకల పాపాలు మటాష్

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (20:30 IST)
పూరీ జగన్నాథ రథయాత్ర అట్టహాసంగా సాగుతోంది. జగన్నాథదేవుని రథం తాడు లాగడం లేదా తాకడం చాలా శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. తాడును తాకడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయి. ఆ రథంలో ముప్పైమూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. రథంతో పాటు తాడును తాకడం ముప్పైమూడు కోట్ల మంది దేవతలను తాకినట్లే అని నమ్మకం. 
 
జగన్నాథదేవుడు రథంలో మరుగుజ్జు అవతారంలో అవతరించాడు. అందుచేత రథం తాడు లాగడం వంటి పవిత్ర కార్యం ఇహ లోకంలోనే లేదు. తాడును తాకడం వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ రథాల తయారీలో లోహాన్ని ఉపయోగించరు. ఈ రథాలు వేప చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. సుత్తి కూడా చెక్కతో తయారు చేస్తారు.
 
ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా 1000 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

Soul Photo: పితృదేవతల పటాలు ఇంట్లో వుంచవచ్చా? వుంచితే ఏంటి ఫలితం?

31-07-2025 గురువారం ఫలితాలు - పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం....

Thursday Fast: గురువారం బృహస్పతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Godess Saraswati: సరస్వతీ దేవిని చదువులకు మాత్రమే తల్లి అంటూ పక్కనబెట్టేస్తున్నారా? తప్పు చేశాం అనే మాటే రాదు

తర్వాతి కథనం
Show comments