Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలంటే..? పునర్వసు వారు వెదురును..?

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (18:45 IST)
ఇంటి ఆవరణలో జన్మ నక్షత్ర రీత్యా ఏ వృక్షాలు పెంచాలో తెలుసుకుందాం.. అశ్వనీ నక్షత్రం వారు ముష్టి, భరణీ నక్షత్రం వారు ఉసిరికా, కృత్తికా నక్షత్రం వారు అత్తీ, రోహిణీ నక్షత్రం వారు నేరేడూ, మృగశిర వారు చండ్రా, ఆరుద్ర వారు వనచండ్రా, పునర్వసు వారు వెదురును పెంచాలి. 
 
అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు రావి, ఆశ్లేషా నక్షత్రం వారు నాగకేసరమూ, మఖ వారు మర్రీ, పుబ్బ వారు మోదుగా, ఉత్తరా నక్షత్రం వారు జువ్వీ, హస్త వారు అంబాళమూ, చిత్త మారేడూ, విశాఖ వారు ములువేమూ, అనురాధా వారు పొగడా, జ్యేష్ఠ నీరుద్ది చెట్లను పెంచాలి. 
 
ఇకపోతే.. మూల నక్షత్ర జాతకులు వారు వేగీ, పూర్వాషాఢ వారు పనస, ఉత్తరాషాఢ వారు కూడా పనసను, శ్రవణం వారు జిల్లేడూ, ధనిష్ట వారు నెమ్మీ, శతభిషం వారు కానుగా, పూర్వాభాద్ర వారు ఉత్తరాభద్ర వారు వేపా, రేవతి వారు ఇప్ప చెట్టు పెంచడం శుభ ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments