Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమిదలతో నేతి దీపం.. మంగళవారం అన్నదానం.. ఇంకా..?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:16 IST)
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి ఈ ఆధ్యాత్మిక సూచనలను పాటిస్తే సరిపోతుంది. మంగళవారం పూట అన్నదానం చేయడం ద్వారా కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజున ఇంట ఉదయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.  
 
ప్రమిదలతో నేతి దీపాన్ని వెలిగించడం విశేషం. అలాగే ఆలయంలో ఐదు వత్తులతో నేతి దీపాన్ని గురువారం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. రోజూ దీపం వెలిగించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సకల సంపదలు చేకూరుతాయి.
 
వినాయక స్వామికి బుధ, గురువారాల్లో ఏడు దీపాలను, కుమార స్వామికి 6, పెరుమాళ్ల వారికి ఆరు, నాగమ్మకు 4, శివునికి 3 లేదా తొమ్మిది, అమ్మవారికి 2, మహాలక్ష్మికి 8 దీపాలను వెలిగించాలి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. రాహుకాలంలో దుర్గమ్మకు దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments