Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలట.. ఉప్పును కాళ్లతో..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (15:53 IST)
Milk
ఇంట్లో పాలు పొంగకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధననష్టం. అంతేకాదు.. పాలు మంట మీద పడటం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు. అలాగే  అరటిపండును తినగానే మజ్జిగ తీసుకోకూడదు. నదీ, సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే వీపును తుడుచుకోవాలి.
 
శరీరంలో అన్ని భాగాలకంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది. అలా చల్లదనం అవ్వటం ఆరోగ్యం కాదు. రాత్రిపూట చంద్రుడిని, నక్షత్రాలను కొద్ది చూస్తే కంటి దృష్టి శక్తి పెరుగుతుంది. మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. 
 
ఇంకా ఉప్పును కాళ్లతో తొక్కకూడదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు.  అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనీశ్వరుని సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుడి అంశగానూ, యమధర్మరాజు సంకేతంగా చెప్పేవారు. 
 
అలా చెప్పడం వల్ల ఉప్పును చేబదులు అడిగే వారు కాదు. తస్కరించే వారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవడం ఉత్తమమైన మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments