Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలతో తడిపిన పసుపును నుదుట ధరిస్తే..

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:18 IST)
Varaha lakshmi swamy
గురుబలం కోసం.. వివాహం ఆలస్యమయ్యే వారు.. పాలతో తడిపిన పసుపును నుదుట ధరించడం మంచిది. అలాగే శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి చిత్రపటం ముందు కూర్చుని, స్వామి వారిని ధ్యానించడం, పసుపు, ఎరుపు రంగుల పూలమాల ప్రతి మంగళ, శని, శుక్రవారాలు వేసి ధ్యానం చేయడం ద్వారా దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే నరఘోషను దూరం చేసుకోవాలంటే.. దిష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. నరఘోష ఈర్ష్యా నివారక సూక్తంను ప్రతిరోజు ఉదయాన్నే, లేకుంటే ప్రదోష కాలంలో 11 సార్లు పఠించాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. 
 
సూక్తమంత్రం
అధర్వ రుషిః అనుష్ఠుప్ ఛందః
అదో యత్తేహృది శ్రితం మనస్కం 
పతయిష్టుకం..
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృతేరివ !!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments