Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (14:53 IST)
Lord Muruga
ప్రతి నెలా శుక్లపక్షం షష్ఠి రోజున స్కంధ షష్ఠిని జరుపుకుంటారు. ఈ రోజున కార్తీకేయ స్వామి ఆరాధన చేస్తారు. కార్తీకేయుడు దేవతల సేనాధిపతి. కార్తీకేయుడిని స్కంధ షష్ఠి రోజున పూజించడం ద్వారా జాతకంలోని సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
స్కంద షష్ఠి రోజున పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల కార్తీకేయుని ఆశీస్సులతో పాటు మీకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నాగ దోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికి, కుజ దోష నివారణకు కార్తీకేయుడిని ఆరాధించడం ఉత్తమం. స్కంధ పంచమి, స్కంధ షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత కార్తీకేయ స్వామిని పూజిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుంది. 
 
అలాగే ఎవరి జాతకంలో అయినా నాగ దోషం, కాల సర్ప దోషం, సంతానలేమి సమస్యలు, వివాహం ఆలస్యమవుతుంటే స్కంద షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత కార్తీకేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, స్వామి వారికి కళ్యాణం లేదా హోమం చేయిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.
 
స్కంధ షష్టి రోజున పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం వల్ల పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి, మోక్షానికి మార్గం పొందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

తర్వాతి కథనం
Show comments