Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ పూర్ణిమ రోజున ఏం చేస్తే పుణ్యం.. తెలుసా?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:26 IST)
శరత్ పూర్ణిమ తిథి ప్రకారం, అక్టోబర్ 17వ తేదీన పౌర్ణమిని జరుపుకుంటారు. కానీ 16 అక్టోబర్ 2024 బుధవారం నాడు రాత్రి 8:40కి పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 17 అక్టోబర్ 2024 పూర్ణిమ తిథి 4:55కి ముగుస్తుంది. 
 
ఈ రోజున చంద్రోదయ సమయంలో చంద్రుడికి నీటిని సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పెరుమాళ్ల ఆలయంలో జరిగే గరుడ సేవలో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ఇంకా లక్ష్మీదేవి, శ్రీ విష్ణుమూర్తికి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే పంచభూత స్థలాల్లో ఒకటైన అరుణాచలేశ్వరం వెళ్లవచ్చు. 
 
ఈ రోజున అరుణాచల శివుడిని దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో అర్థరాత్రి చెన్నై యువతిపై అత్యాచారం, ఆటోడ్రైవర్ అరెస్ట్

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

కొండాపూర్‌లో డాగ్ పార్క్... దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

24 గంటల్లోనే 25 ప్రసవాలు- జగిత్యాల వైద్యుల రికార్డ్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

శనివారం నాడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి

దసరాకు పాలపిట్టకు వున్న సంబంధం ఏంటి?

దసరా శుభ సమయం ఎప్పుడు.. సర్వార్థ సిద్ధి యోగం కూడా..?

తర్వాతి కథనం
Show comments