Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరత్ పూర్ణిమ రోజున ఏం చేస్తే పుణ్యం.. తెలుసా?

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:26 IST)
శరత్ పూర్ణిమ తిథి ప్రకారం, అక్టోబర్ 17వ తేదీన పౌర్ణమిని జరుపుకుంటారు. కానీ 16 అక్టోబర్ 2024 బుధవారం నాడు రాత్రి 8:40కి పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 17 అక్టోబర్ 2024 పూర్ణిమ తిథి 4:55కి ముగుస్తుంది. 
 
ఈ రోజున చంద్రోదయ సమయంలో చంద్రుడికి నీటిని సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా పెరుమాళ్ల ఆలయంలో జరిగే గరుడ సేవలో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
ఇంకా లక్ష్మీదేవి, శ్రీ విష్ణుమూర్తికి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే పంచభూత స్థలాల్లో ఒకటైన అరుణాచలేశ్వరం వెళ్లవచ్చు. 
 
ఈ రోజున అరుణాచల శివుడిని దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

love failure: హోటల్ గదిలో యువకుడి ఆత్మహత్య.. లవ్ ఫెయిల్యూరే కారణమా?

హరిద్వార్ రోడ్డుపై తాగుబోతు మహిళ రుబాబు (video)

22న మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments