Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిన తులసిని సాంబ్రాణిలో వేసి ధూపం వేస్తే..?

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (13:12 IST)
సాంబ్రాణి వేయడం ఇంట్లో హోమం చేసినట్లే. సాంబ్రాణి పెట్టడం వల్ల హోమం చేసినంత సకల శుభాలు కలుగుతాయి. సాంబ్రాణి వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఇంకా అసూయలు తొలగి పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట ధూపం వేస్తే సంతానం కలుగుతుంది. 
 
సాంబ్రాణికి జపమాల వేసి ధూపం వేస్తే ఆ ఇంట్లో భగవంతుని అనుగ్రహం నిలిచి ఉంటుంది. సాంబ్రాణిలో చందనం వేసి ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సాంబ్రాణిలో గోరింటాకు గింజలు లేదా ఆకుల పొడిని వేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి.
 
సాంబ్రాణిలో వట్టివేరు వేసి ధూపం వేయాలి. వేప ఆకులను అగరబత్తిలో వేస్తే అన్ని రోగాల నుండి ఉపశమనం పొందవచ్చు. సాంబ్రాణితో ధూపం వేస్తే శత్రుత్వం నశిస్తుంది.
 
ఎండిన తులసిని సాంబ్రాణిలో వేసి ధూపం వేస్తే, వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. సాంబ్రాణిలో బృంగరాజ్ ఆకుల పొడిని వేసి ధూపం వేస్తే పుణ్యాత్ముల ఆశీస్సులు పొందుతారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments