Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుక్రమ దోషాలను తొలగించే రుషి పంచమి.. పూజ ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:40 IST)
Rishi Panchami
ఋషి పంచమి లేదా రిషి పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది.  
 
అఖండ సౌభాగ్యం కోసం రుషి పంచమి రోజున వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. 
Rishi Panchami


ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, దాని ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున సప్త ఋషులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లతో అభిషేకం చేయాలి. ఆపై పూజ చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

తర్వాతి కథనం
Show comments