Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కంధ షష్టి నాడు పుట్టకు పాలు పోస్తే..?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:27 IST)
స్కంధ షష్టి నాడు షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. 
 
కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చును. 
 
అలాగే ఈరోజు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, దక్షిణలను తాంబూలను ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. స్కంధ షష్టి రోజున కుమార స్వామిని పూజించడం ద్వారా వంశాభివృద్ధి, సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండో భర్తను చంపిన కేసులో విడుదలైన భార్యను కాల్చి చంపిన మూడో భర్త

Pawan Kalyan: జన సైనికులు ఇలాంటి కుట్రలకు దూరంగా ఉండాలి.. పవన్ కల్యాణ్

Google Maps: సముద్రంలోకి కారు.. అలల మధ్య ఇరుక్కుపోయింది.. కారులో ఆ నలుగురు ఎవరు? (Video)

RK Roja: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు ఇచ్చారు.. రోజా ఫైర్

ఒక్క రీల్‌లో అలా పాపులరైన బర్రెలక్కకు పండంటి పాప పుట్టిందోచ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Pink Diamond: తిరుమల పింక్ డైమండ్ వివాదం ఎట్టకేలకు ముగిసింది.. ఎలాగంటే?

Today Horoscope: 11-09-2025 రాశి ఫలాలు.. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం

నీటితో దీపాలు వెలిగించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

50 సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక.. సూర్యుడు, గురువు- త్రి ఏకాదశ యోగంతో..?

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

తర్వాతి కథనం
Show comments