Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమిదలతో నేతి దీపం.. మంగళవారం అన్నదానం.. ఇంకా..?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (11:16 IST)
ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి ఈ ఆధ్యాత్మిక సూచనలను పాటిస్తే సరిపోతుంది. మంగళవారం పూట అన్నదానం చేయడం ద్వారా కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజున ఇంట ఉదయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి.  
 
ప్రమిదలతో నేతి దీపాన్ని వెలిగించడం విశేషం. అలాగే ఆలయంలో ఐదు వత్తులతో నేతి దీపాన్ని గురువారం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. రోజూ దీపం వెలిగించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సకల సంపదలు చేకూరుతాయి.
 
వినాయక స్వామికి బుధ, గురువారాల్లో ఏడు దీపాలను, కుమార స్వామికి 6, పెరుమాళ్ల వారికి ఆరు, నాగమ్మకు 4, శివునికి 3 లేదా తొమ్మిది, అమ్మవారికి 2, మహాలక్ష్మికి 8 దీపాలను వెలిగించాలి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. రాహుకాలంలో దుర్గమ్మకు దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇందిరా ఏకాదశి - 21 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే.. జాతక దోషాలు..?

మల్బరీ సిల్క్ దుస్తులతో ముస్తాబైన అయోధ్య రామయ్య

యాగానికే కిలో నెయ్యి రూ.1400.. లడ్డూకి రూ.344లకే ఎలా ఇచ్చారు..?

25-09-2024 మంగళవారం దినఫలితాలు : వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి...

కాలాష్టమి రోజున ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే..?

తర్వాతి కథనం
Show comments