Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:05 IST)
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
 
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments