Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:05 IST)
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
 
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments