Webdunia - Bharat's app for daily news and videos

Install App

రథసప్తమి.. లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు.. ధనానికి లోటు లేకుండా?

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (19:05 IST)
మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. ఈ లోకానికి వెలుగునిచ్చే తేజోమూర్తి అయిన సూర్యభగవానుడు మాఘ సప్తమి నాడు జన్మించటం వలన ఈ రోజును సూర్య జయంతిగాను జరుపుకుంటారు. రథసప్తమి రోజున చేసే స్నానం, వ్రతాలు, సూర్యుడికి చేసే పూజలు, దానాలు, తర్పణాదులు మిగతా సమయంలో చేసే వాటికంటే అధికఫలాన్ని ఇస్తాయని పురాణాలూ చెపుతున్నాయి.
 
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు. సూర్యునికి ఈ రోజున నేతితో దీపం వెలిగించడం.. ఎర్రటి పువ్వులను సమర్పించడం చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐపీఎస్ అధికారులపై ముంబై నటి జెత్వానీ ఫిర్యాదు!!

చెల్లి అంటూనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెరబట్టాడు : బాధితురాలు

బెంగాల్‌లో దారుణం... ప్రేమను తిరస్కరించిన యువతిపై కత్తితో దాడి (Video)

కేబీఆర్ పార్క్ సమీపంలో భూమి పొరల నుంచి పొగలు... (Video)

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరీ ఆరోగ్యం విషమం!

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుచానూరులో వార్షిక పవిత్రోత్సవాలు... మూడు రోజుల పండగ

04-09-2024 బుధవారం రాశిఫలాలు - తలపెట్టిన కార్యం ఫలిస్తుంది...

పాములకు సంబంధించిన ఉంగరాలను ధరిస్తే?

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

03-09-2024 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు...

తర్వాతి కథనం
Show comments