Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

సెల్వి
శనివారం, 1 నవంబరు 2025 (11:52 IST)
Ekadasi
చాతుర్మాసం ముగిసింది. ఈ సంవత్సరం, ప్రబోధిని ఏకాదశి నవంబర్ 1న నేడు వచ్చింది. ప్రబోధిని ఏకాదశి, ఇది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది నాలుగు నెలలు నిద్రించిన శ్రీ మహా విష్ణువు మేల్కొనే పర్వదినం. ఈ ప్రబోధిని ఏకాదశి నాడు కొన్ని పనులు అంతా శుభమే జరుగుతుంది. 
 
ఈ రోజు చేసే పనులతో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ప్రబోధిని ఏకాదశి చాలా ప్రత్యేక ఏకాదశి. నేడు కదంబ వృక్షం లేదా కడిమి చెట్టును పూజించడం చాలా మంచిది. 
 
ఇలా చేస్తే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. కదంబ వృక్షం అనేది దేవతా వృక్షం. మన పురాణాలలో కదంబ వృక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే నేడు కదంబ వృక్షాన్ని పూజిస్తారో వారికి జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని, ధనప్రాప్తి కలుగుతుందని చెప్తారు. 
 
కాబట్టి నేడు ప్రబోధిని ఏకాదశి నాడు కదంబ వృక్షం వద్దకు వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే..  జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషాన్ని, సుఖ శాంతులను ఇస్తుంది. మహావిష్ణువు అనుగ్రహంతో సకల సౌఖ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments