Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నిర్జల ఏకాదశి.. భీముడు ఆచరించిన ఉపవాస వ్రతం.. నీటిని దానం చేస్తే..?

Webdunia
బుధవారం, 31 మే 2023 (11:41 IST)
నేడు నిర్జల ఏకాదశి. భీముడు స్వయంగా ఆచరించిన ఉపవాసం కనుక భీమ ఏకాదశిగానూ జరుపుకుంటారు. ఈ రోజు నీటిని దానం చేసిన వారికి కోటి పుణ్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఉపవాసం వుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. 
 
ఈ మహిమాన్వితమైన రోజున పేదవారికి నీటిదానం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా పుణ్య నదులలో స్నానమాచరించిన ఫలాలు, వివిధ దానాల ఫలాలు లభిస్తాయి. అంతేగాకుండా పుణ్య ఫలం చేకూరుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు తమ పాపాల నుండి విముక్తులవుతారు. 
 
ఇంకా వారి పూర్వీకులు కూడా వంద తరాల పాపాల నుండి విముక్తులవుతారు. అలాగే ఈ రోజున నారాయణ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భాగం కావడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

తర్వాతి కథనం
Show comments