Webdunia - Bharat's app for daily news and videos

Install App

24-09-2024 మధ్య అష్టమి.. కాలభైరవుడిని, శివుడిని పూజిస్తే?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (21:31 IST)
పితృ పక్ష శ్రాద్ధాన్ని పాటించడం  పుణ్య ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శ్రాద్ధం చేయడం వల్ల మరణించిన పూర్వీకుల ఆత్మకు శాంతి లభిస్తుంది. మధ్య అష్టమి కూడా అలాంటిదే. ఈ రోజున పితరులకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే వంశాభివృద్ధి, సంతాన భాగ్యం కలుగుతుంది. 
 
ఈ రోజును పితరులకు అంకితం చేస్తారు. భాద్రపద కృష్ణ పక్ష అష్టమి తిథిన వచ్చే ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వడం చేస్తే.. పితృదోషాలు తొలగిపోతాయి. అలాంటి ఈ మధ్య అష్టమి సెప్టెంబర్ 24న వస్తుంది.
 
 ఈ మధ్యాష్టమి నాడు, సూర్యుడు ఉదయం 6:20 నుండి సాయంత్రం 6:17 గంటలకు అస్తమించే వరకు కనిపిస్తాడు. చంద్రుడు రాత్రి 11:24 గంటలకు ఉదయించి మధ్యాహ్నం 12:46 గంటలకు అస్తమిస్తాడని అంచనా. 
 
పితృ పక్ష కాలంలోని అన్ని రోజులలో చేసే ఆచారాల మాదిరిగానే ఈ రోజున కూడా పిండప్రదానం చేస్తారు. తర్పణాలు ఇస్తారు. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా, మధ్యాష్టమి రోజున, భక్తులు శివుని దైవానుగ్రహాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే కాలభైరవునికి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఈతి బాధలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments