చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు..?

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (20:23 IST)
సూర్యుడు- చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిని కప్పివేస్తుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 29న జరగనుంది. అక్టోబర్ 29-న తేదీ తెల్లవారుజామున 01. 05 నిమిషానికి మొదలై 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ముగుస్తుంది. 
 
చంద్ర గ్రహణం సంభవించడానికి కొన్ని గంటల ముందు ఆలయాలన్నీ మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రపరచడం, పరిహార పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనం చేసుకోవచ్చు. 
 
పౌర్ణమి, అశ్విని నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడటం ఉండటం వల్ల రేవతి, అశ్విని, భరణి, రోహిణి, నక్షత్రాలలో పుట్టినవారు గ్రహణం ముగిసిన తర్వాత ఉదయం పూట దీపారాధన చేయడం మంచిది. గ్రహణ సమయంలో తినడం, నీరు త్రాగుట చేయకూడదు. 
 
అలాగే ఆహార పదార్థాలలో దర్భలను వేసి వుంచాలి. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని చాలామంది భావిస్తారు.
 
ఈ చంద్రగ్రహణం శరద్ పూర్ణిమతో కలిసిన చంద్రగ్రహణం కావడంతో ప్రతికూలమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఈ చంద్ర గ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశుల వారికి అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

వైఎస్ జగన్‌ను కలిసిన కొడాలి నాని.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments