Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోషకాలంలో అలాచేస్తే.. డబ్బు ఆదా అవుతుందట..

ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. లక్ష్మీదేవి చంచలత్వంగా వుంటుంది. చేతికందిన డబ్బు వృధా అవుతోంది. డబ్బు వచ్చే దారి తెలుస్తుంది కానీ.. పోయేదారి మాత్రం తెలి

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (12:40 IST)
ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. లక్ష్మీదేవి చంచలత్వంగా వుంటుంది. చేతికందిన డబ్బు వృధా అవుతోంది. డబ్బు వచ్చే దారి తెలుస్తుంది కానీ.. పోయేదారి మాత్రం తెలియట్లేదని చాలామంది బాధపడుతూ వుంటారు. అలాంటి వారు మీరైతే.. ఈశ్వర ఆరాధన చేయాలి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
రోజూ వెళ్లక కుదరని పక్షంలో సోమవారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి ఆవునేతితో దీపమెలిగించాలి. 108 సార్లు శివాలయ ప్రదక్షిణ చేయడం ద్వారా వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోవడాన్ని నివారించుకోవచ్చు. ఇంకా డబ్బు నిలబడట్లేదనే ఆవేదనను తొలగించుకోవచ్చు.
 
ఈశ్వరాధన ద్వారా వచ్చిన డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నిర్మాణం, రుణ బాధల నుంచి విముక్తి పొందాలంటే.. ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆవు నేతితో దీపమెలిగించాలి. 108 సార్లు శివుని చుట్టూ తిరిగితే కనుక డబ్బు సద్వినియోగం అవుతుంది. వృధా ఖర్చు వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments