Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్షస్థలం, బొడ్డుపై బల్లిపడితే ఫలితం ఏమిటంటే?

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (15:04 IST)
మహిళలు లేదా పురుషుల వక్షస్థలంపై బల్లిపడితే ధనాదాయం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వక్షస్థలం ఎడమ వైపు బల్లిపడితే.. సుఖం. అదే కుడివైపు బలిపడికే.. లాభం చేకూరుతుందని.. ఆదాయం వుంటుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే బల్లి గనుక మెడ ప్రాంతంలో పడితే.. అది కుడివైపు గొంతు ప్రాంతంలో పడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ ఎడమవైపు గొంతు ప్రాంతంలో పడితే ఇతరులతో శత్రుత్వం ఏర్పడుతుంది. 
 
ఇకపోతే.. బొడ్డుపై బల్లి పడితే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. భారీ విలువ చేసే వజ్రవైఢూర్యాలు, రత్నాలు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కనురెప్పలపై బల్లిపడితే ఉన్నతాధికారుల నుంచి సహాయం లభిస్తుంది. నుదుటికి కుడివైపు, ఎడమవైపు బల్లి పడితే.. కీర్తి ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మ కటాక్షం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments