Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

సెల్వి
బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (14:06 IST)
నవగ్రహాలలో బృహస్పతి సొంత రాశిలో బుధుడు ప్రవేశించడం కారణంగా మీనరాశిలోకి అత్యంత శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. అందులో వృషభం, మిథునం, కన్యారాశి, మకరం వున్నాయి. ఈ యోగం ద్వారా వృషభ రాశికి నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కుటుంబ సౌఖ్యం వుంది. 
 
అలాగే మిథునరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వుంటాయి. పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారాల్లో వృద్ధి వుంటుంది. 
 
ఇక కన్యారాశి జాతకులకు ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. ఆరోగ్యం చేకూరుతుంది. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. ఉద్యోగులకు అన్నీ కలిసివస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. 
 
చివరిగా మకరరాశి జాతకులకు ప్రమోషన్లు అందుతాయి. అనుకున్న కార్యాల్లో విజయాలు వరిస్తాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

తర్వాతి కథనం
Show comments