Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే?

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (11:24 IST)
కార్తీక త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి. కార్తీక శనివారం శివునికి రుద్రాభిషేకం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే కార్తీక శనివారం గోవింద నామాలు వినడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి.
 
కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. అప్పులు తీరిపోయేలా చేస్తుంది. ఆదాయాన్నిస్తుంది. ఈతిబాధలను దరిచేరనివ్వదు. 
 
శనివారం గోవిందునికి అర్చన చేయడం.. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయాలు, విష్ణు ఆలయాలను సందర్శించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments