Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుళ్లకు అరటి పండును నైవేద్యంగా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి న

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:54 IST)
అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి నైవేద్యంగా పెట్టితే అప్పులు బాధలు తొలగిపోయి రావలసిన ధనం చేకూరుతుంది. అంతేకాకుండా శుభకార్యాలకు కావలసిన నగదు త్వరలోనే చేతికందుతుంది.
 
కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు సంతోషంగా జరుగుతాయి. పై అధికారుల నుండి ఎటువంటి సమస్యలు రావు. సపోటా పండును నైవేద్యంగా పెళ్ళి కార్యక్రమాలు వేగవంతంగా జరిగిపోతాయి. పెడితే ఎటువంటి సమస్యలైన తొలగిపోతాయి. కమలాపండును నైవేద్యంగా పెడితే మీరు చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments