Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మముహూర్తంలో ఇంటి గుమ్మం వద్ద నేతి దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:49 IST)
తులసీ మొక్కలో లక్ష్మీదేవి వుంటుంది. కాబట్టి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.. అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే ఆనందం, ఐశ్వర్యం వుంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి. తర్వాత 21 నిమిషాలు ధ్యానం చేయాలి. 
 
రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా చేస్తే వ్యాధులు దరిచేరవు. 
 
ఉదయాన్నే ఇంటి గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారని విశ్వాసం. అలాగే రోజూ చేస్తే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో దేవతలు భూలోకానికి దిగి వస్తారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

Chanakya niti: భార్యాభర్తల సంబంధం బలపడాలంటే.. చాణక్య నీతి?

Nag Panchami 2025: నాగపంచమి విశిష్టత.. ఇవి వాడకుండా వుంటే?

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

తర్వాతి కథనం
Show comments