Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మముహూర్తంలో ఇంటి గుమ్మం వద్ద నేతి దీపం వెలిగిస్తే?

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (11:49 IST)
తులసీ మొక్కలో లక్ష్మీదేవి వుంటుంది. కాబట్టి మొక్కకు ఎల్లప్పుడూ నీటిని పోస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.. అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే ఆనందం, ఐశ్వర్యం వుంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి. తర్వాత 21 నిమిషాలు ధ్యానం చేయాలి. 
 
రోజూ ఉదయాన్నే స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఇలా చేస్తే వ్యాధులు దరిచేరవు. 
 
ఉదయాన్నే ఇంటి గుమ్మం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారని విశ్వాసం. అలాగే రోజూ చేస్తే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో దేవతలు భూలోకానికి దిగి వస్తారు. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

సీతమ్మకు తాళికట్టిన వైకాపా ఎమ్మెల్యే.. అడ్డుకోని పండితులు...

జైపూరులో ఘోరం: బైకర్లపై దూసుకెళ్లని ఎస్‌యూవీ కారు.. నలుగురు మృతి

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

తర్వాతి కథనం
Show comments