Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

సెల్వి
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:04 IST)
ధనం రాబడి కోసం, ఆదాయం పెరగడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటే. శుక్రవారంలో వచ్చే శుక్ర హోర సమయంలో లేదా ఏ రోజైనా ఆ రోజులో వచ్చే శుక్రహోరలో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లాలి. ఆలయంలో రావిచెట్టు వుండేలా చూసుకోవాలి. 
 
రావిచెట్టు కింద తప్పకుండా విఘ్నేశ్వరుడి విగ్రహం వుంటే ఆ విగ్రహంతో పాటు రావి చెట్టును 108 సార్లు శుక్ర హోరలో ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షణలు చేసే సమయంలో "ఓం లక్ష్మీ గణపతియే నమో నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షణలు చేయాలి. 
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7, మధ్యాహ్నం 1-2, రాత్రి 8-9 గంటలను శుక్రహోరగా పరిగణిస్తారు. ఈ శుక్రహోరలో శుక్రవారం రావిచెట్టు కింద కొలువైన వినాయకుడిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ధనాదాయం వుంటుంది. సర్వశుభాలు సిద్ధిస్తాయి. 
Peepal Tree
 
శుక్రవారం శుక్రహోర ఉదయం 6-7 గంటల సమయంలో వినాయకుడిని 108 సార్లు ప్రదక్షణలు చేయడం అలాగే శనివారం (20-04-2024) మధ్యాహ్నం 12-1 గంట లోపు వినాయకుడిని ప్రదక్షణలు చేసి.. 16 నెయ్యి దీపాలను వెలిగించి.. పై మంత్రాన్ని పఠించడం ద్వారా కచ్చితంగా ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, ధాన్యాలకు కొదవ వుండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments