రెండు నిమిషాల్లో దరిద్రం ఇలా వదిలించుకోవచ్చు...

కొన్నిసార్లు మనం దేనికో భయపడుతూ ఉంటాం. గుండె దడగా ఉంటుంది. ఏదో జరుగబోతున్నట్లు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మనం ఎంత ఎదగాలన్నా ముందుకు వెళ్ళలేము. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ఓ మార్గ

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (20:40 IST)
కొన్నిసార్లు మనం దేనికో భయపడుతూ ఉంటాం. గుండె దడగా ఉంటుంది. ఏదో జరుగబోతున్నట్లు, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మనం ఎంత ఎదగాలన్నా ముందుకు వెళ్ళలేము. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ఓ మార్గం వుందని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. ఏడు జతల కర్పూర బిళ్లలు, ఏడు జతల లవంగాలు తీసుకొని రెండు లవంగాలను ఒకదానిపై ఒకటి పెట్టి అలాగే కర్పూరం ఒకదాని మీద ఒకటి పెట్టి పక్కపక్కనే అన్నింటిని గుండ్రంగా పేర్చాలి. 
 
ఇలా చేసిన తరువాత కర్పూరం వెలిగించడానికి వీలుగా ఉండే పరికరం తీసుకోవాలి. అందులో ఒక జంట కర్పూరాన్ని, ఒక జంట లవంగాలు వేసి ఇష్టదైవాన్ని జపిస్తూ ఇల్లంతా తిరిగి దాన్ని వెలిగించాలి. అలా వెలుగుతున్నప్పుడు రకరకాల శబ్దాలు వస్తాయి. ఇలా ఏడురోజుల పాటు చేయాలి. ఇలా చేస్తే చెడు దోషాలు, చెడు శక్తులు అంతమవుతాయి. ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుందని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

తర్వాతి కథనం
Show comments