Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు పౌర్ణమి.. అమ్మవారిని పూజించడం కూడా విశేషమే..

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (11:26 IST)
ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి రావడం వల్ల కూడా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం, ఈ సంవత్సరం జూలై 21 ఆదివారం వస్తుంది. ఈ రోజున అమ్మవారి పూజ విశిష్టమైనది. ఆషాఢమాసం తొలి పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన రోజు. అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. 
 
అందుకే ఆ రోజు విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించవచ్చు. వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యారు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించారు.

గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమికి చాలా ఘటనలు చెబుతారు. గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గాజాలో హమాస్ నేత యాహ్యా సిన్వర్‌ను చంపేశాం.. ఇజ్రాయేల్

కీలక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు - బ్యానర్లు నిషేధం : ఏపీ మంత్రి కె.నారాయణ

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి వర్షాలే వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

కెనడాలో ఏమాత్రం చలనం లేదు.. ఆరోపణలు తిప్పికొట్టిన భారత్

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

13-10- 2024 ఆదివారం దినఫలితాలు : మీ శ్రీమతి సలహా పాటిస్తారు...

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

శనివారం నాడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

తర్వాతి కథనం
Show comments