Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు పౌర్ణమి- 12 రాశుల వారు ఏం చేయాలంటే?

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (11:15 IST)
గురు పౌర్ణమి రోజున 12 రాశుల వారు ఈ ఆలయాలను సందర్శిస్తే సర్వం సిద్ధిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది.
 
మేషరాశి జాతకులు నేడు విష్ణువు ఆలయాన్ని సందర్శించి పూజలు చేయాలి. 
వృషభ రాశి వారు భగవద్గీత బోధనలను వినాలి అన్నదానం చేయాలి. 
మిధున రాశి జాతకులు గురువు బోధించిన మంత్రాలను చదువుతూ గురువులకు బహుమతులు అందించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేయాలి. 
 
కర్కాటక రాశి వారు గురువును పూజించాలి. శ్రీ మహావిష్ణు ఆరాధనలో పాల్గొనాలి.
సింహ రాశి వారు విద్యార్థులకు కావలసిన విద్యా సామాగ్రిని విరాళంగా అందించాలి.
కన్యా రాశి వారు పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. రాత్రివేళ చంద్రుడికి నీటిని సమర్పించి పూజించాలి.
 
తులా రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలి. గురుపూజ చేయాలి.
వృశ్చిక రాశి వారు గురు మంత్రాన్ని పఠించాలి. పేదలకు అన్నదానం చేయాలి.
మకర రాశి వారు చంద్రుడిని పూజించే గురు మంత్రాన్ని పాటించాలి.
మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. గురువును పూజించాలి. వీలైనంత దానధర్మాలు చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments