Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 24న శుక్ర గోచారం.. కన్యారాశికి, మిథునరాశికి..?

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (22:40 IST)
సెప్టెంబర్ 24న శుక్ర గోచారం జరుగనుంది. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. శుక్రుడు సెప్టెంబర్ 24న ఉదయం 8.51 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు, తిరోగమన బుధుడు ఉండటంతో మహా కలయిక జరగనుంది. 
 
ఈ కలయిక ద్వారా కన్యారాశిలోకి శుక్ర ప్రవేశం ఉంటుంది. కన్యారాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశించడతో ఈ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. గౌరవం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశం కనిపిస్తుంది. 
 
మిథున రాశి వారికి అదృష్టం వరించే అవకాశం కనిపిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరగనుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి మంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు కలిసి వచ్చేకాలం. ధనాదాయం వుంటుంది. 
 
కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ గెలుస్తారు. దీని కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

తర్వాతి కథనం
Show comments