Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:30 IST)
ఈ రోజు, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సంపద పెరుగుతుంది. 
 
అమావాస్య రోజు నది వద్దకు ఒక నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించడం.. ఎరుపు పువ్వులను తీసుకోవాలి. ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు.
 
అమావాస్య రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments