Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు వత్తులతో.. నది వద్ద దీపాలు పెడితే?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (12:30 IST)
ఈ రోజు, ఫాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య రోజు సాయంత్రం ఎరుపు దారంతో వత్తి తయారు చేసి దీపం వెలిగించడం ద్వారా శ్రీలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. సంపద పెరుగుతుంది. 
 
అమావాస్య రోజు నది వద్దకు ఒక నది దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించడం.. ఎరుపు పువ్వులను తీసుకోవాలి. ఆ ఎర్రటి పువ్వులు నదిలో పారవేయాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, డబ్బు, లాభం కూడా పొందవచ్చు.
 
అమావాస్య రోజు ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయడం, నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

తర్వాతి కథనం
Show comments