Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ధన త్రయోదశి ప్రత్యేకత.. 178 ఏళ్ల తర్వాత మళ్లీ..?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (21:16 IST)
Dhanatrayodashi
ఈ ఏడాది ధన త్రయోదశికి ప్రత్యేకత వుంది. ధంతేరాస్‌తోనే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది వచ్చే ధన త్రయోదశి 178 ఏళ్ల తర్వాత తొలిసారి వస్తోంది. ఈ పర్వదినం రెండు రోజుల పాటు వస్తోంది. 
 
గురు, శని కలయికతో ధంతేరాస్‌ పర్వదినం వస్తుంది. త్రయోదశి తిథి శనివారం (22 అక్టోబర్‌) సాయంత్రం 6.02 గంటల నుంచి మొదలై మరుసటి రోజు సాయంత్రం 6.03 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు ధన్వంతరి జయంతిని  పిలుస్తారు. దీని ప్రకారం ధన్వంతరి పూజ ఈ నెల 23న నిర్వహిస్తారు.
 
దీపావళి వేడుకల్లో తొలి రోజు అయిన ఈ ధన త్రయోదశి రోజున దేవతల వైద్యునిగా పిలువబడే ధన్వంతరి స్వర్ణావతారంలో దర్ళనమిస్తారు. అందుకే ఈ రోజున బంగారం కొనేవారికి రెట్టింపు సంపద చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

తర్వాతి కథనం
Show comments