Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగన్నాన్ని కాకులకు పెడితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (14:56 IST)
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడును ఇంట్లో పెంచితే మహాగణపతి, మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం. అలాంటి తెల్ల జిల్లేడు పూజతో దేవరుల అనుగ్రహం లభిస్తే.. తెల్ల జిల్లేడు ఆకు పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది. 
 
తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగు అన్నాన్ని వుంచి కాకులకు పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పితరులను అష్టకష్టాలు పెట్టడం.. ఇంకా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే పితృదోషం ఏర్పడుతుంది. దీంతో ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. 
 
మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. రోజూ ఒక గుప్పెడు పెరుగు అన్నాన్ని కాకులకు జిల్లేడు ఆకులపై వుంచితే సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా : అరవింద్ కేజ్రీవాల్

లంచం ఇవ్వలేదని.. ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపిన ఎక్సైజ్ పోలీసులు! (Video)

డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో మెరుపులా మెరుస్తున్న ఆ మహిళ ఎవరు?

తన కంపెనీ రహస్యాన్ని బహిర్గతం చేసిన బిల్ గేట్స్!!

ప్రధానమంత్రి కుర్చీ కోసం రేసులో నిలిస్తే మద్దతిస్తామన్నారు : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

సెప్టెంబర్ 18న చంద్రగ్రహణం.. ఈ రాశులకు అదృష్టం

11-09-2024 బుధవారం దినఫలితాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

10-09-24 మంగళవారం దినఫలాలు - చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు...

09-09-24 సోమవారం దినఫలాలు - భాగస్వామిక చర్చలు, సంప్రదింపులు ఫలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments