Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగన్నాన్ని కాకులకు పెడితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (14:56 IST)
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడును ఇంట్లో పెంచితే మహాగణపతి, మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం. అలాంటి తెల్ల జిల్లేడు పూజతో దేవరుల అనుగ్రహం లభిస్తే.. తెల్ల జిల్లేడు ఆకు పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది. 
 
తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగు అన్నాన్ని వుంచి కాకులకు పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పితరులను అష్టకష్టాలు పెట్టడం.. ఇంకా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే పితృదోషం ఏర్పడుతుంది. దీంతో ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. 
 
మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. రోజూ ఒక గుప్పెడు పెరుగు అన్నాన్ని కాకులకు జిల్లేడు ఆకులపై వుంచితే సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments