Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగన్నాన్ని కాకులకు పెడితే..?

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (14:56 IST)
తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. తెల్ల జిల్లేడును ఇంట్లో పెంచితే మహాగణపతి, మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం. అలాంటి తెల్ల జిల్లేడు పూజతో దేవరుల అనుగ్రహం లభిస్తే.. తెల్ల జిల్లేడు ఆకు పితృదేవతలను కూడా సంతృప్తిపరుస్తుంది. 
 
తెల్ల జిల్లేడు ఆకుపై పెరుగు అన్నాన్ని వుంచి కాకులకు పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే పితరులను అష్టకష్టాలు పెట్టడం.. ఇంకా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకపోతే పితృదోషం ఏర్పడుతుంది. దీంతో ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. 
 
మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు.. రోజూ ఒక గుప్పెడు పెరుగు అన్నాన్ని కాకులకు జిల్లేడు ఆకులపై వుంచితే సమస్త పితృదోషాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments