Chandra Grahan 2023: అన్నం, పెరుగు, పాలును తీసుకోకూడదా?

Webdunia
గురువారం, 4 మే 2023 (17:30 IST)
మే 5, 2023న, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై వస్తాయి. తద్వారా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ రకమైన గ్రహణం చాలా అరుదు. 2042 వరకు ఇలాంటి చంద్రగ్రహణం మళ్లీ జరగదు. ఈ సంఘటన నాలుగు గంటల పాటు కొనసాగుతుందని అంచనా వేయబడింది.
 
భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూర్య గ్రహణాల మాదిరిగా కాకుండా, చంద్ర గ్రహణాలను నేరుగా చూడటం సురక్షితం. అయినప్పటికీ ఈ చంద్ర గ్రహణం కంటికి కనిపించదు.
 
చంద్రగ్రహణం సమయంలో హానికరమైన బ్యాక్టీరియా, అతినీలలోహిత కిరణాలు వెలువడి ఆహారాన్ని కలుషితం చేస్తాయని ప్రజలు నమ్ముతారు. కొన్ని సంప్రదాయాలు గ్రహణ కాలంలో పూర్తిగా ఆహారాన్ని మానుకోవాలని సిఫార్సు చేస్తుంటే, కొందరు వ్యక్తులు తెల్లటి రంగు ఆహారాలు, అన్నం, పెరుగు, పాలు వంటి పానీయాలకు దూరంగా ఉండాలి అంటున్నారు. కొంతమంది భారతీయులు రేడియేషన్‌ను తిప్పికొట్టడానికి తులసి ఆకులను ఆహారంలో కలుపుతారు.
 
నిపుణుల అభిప్రాయం ప్రకారం, చంద్రగ్రహణం సమయంలో సాధారణ ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి, భారీ, అధిక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

అక్టోబరు 2025లో జాక్‌పాట్ కొట్టనున్న 4 రాశుల వారు

ఈ రోజు శని మహా ప్రదోషం.. శివాలయానికి వెళ్లి పూజ చేయడం తప్పనిసరి

తర్వాతి కథనం
Show comments