Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారాల్లో బ్రహ్మ ముహూర్త కాలంలో దీపం వెలిగిస్తే..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (05:00 IST)
శుక్రవారాల్లో బ్రహ్మ ముహూర్త కాలంలో దీపం వెలిగించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. బ్రహ్మముహూర్తం అనేది అర్థరాత్రి దాటాక ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల్లోపు ప్రాంతం. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి.. దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. బ్రహ్మ ముహూర్త కాలంలో దీపారాధన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
బ్రహ్మ ముహూర్తంలో ఏ విధంగా పూజ చేయాలంటే...? మూడు గంటల ప్రాంతంలో దీపారాధన చేసే మహిళలు శుచిగా స్నానమాచరించి.. నుదుట తిలకం ధరించాలి. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిలో బియ్యంపిండితో ముగ్గులు పెట్టాలి. ఆపై దీపం వెలిగించాలి. ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన ద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. గ్రహదోషాలు తొలగిపోతాయి. రాహు-కేతు, కళత్ర దోషాలు వుండవు. బ్రహ్మ ముహూర్తకాలంలో దీపారాధన చేస్తే దేవతలు, దేవరులు, శివకేశవులు, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. వ్యాపారాన్ని ఆరంభించడం, గణపతి హోమం, గృహ ప్రవేశం, వివాహం వంటి అన్నీ శుభకార్యాలు బ్రహ్మ ముహూర్తంలో జరిగితే విశేష ఫలితాలు ఖాయం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments