Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు తీరాలంటే.. పుట్టింటి నుంచి అవి తెచ్చుకోవాలట.. స్పటిక గణపతిని..?

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (18:50 IST)
అప్పులు తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. స్త్రీలు లక్ష్మీమూర్తిగల గొలుసును మెడలో ధరించాలని వారు చెప్తున్నారు. కుడిచేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. అలాగే స్పటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో వుంచి పూజిస్తూ వుండాలి. చీమలు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో.. ఆరుబయట గురువారం రోజున అరకేజీ చక్కెర పోసి ఆహారం కల్పించాలి. 
 
దీపావళి అమావాస్య రోజున 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తరం చేసి.. వాటిని ధనం వుంచే పెట్టెలో బీరువాలో భద్రపరచాలి. ఇరవై శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజు కుబేరాష్టోత్తరం మూడుసార్లు పారాయణ చేయాలి. 
 
సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాన్ని దానంగా ఇవ్వాలి. పుట్టింటి నుంచి రెండు దీపపు కుందులు తెచ్చుకుని స్త్రీలు నిత్యం వెలిగించడం ద్వారా రుణబాధలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

తర్వాతి కథనం
Show comments