Webdunia - Bharat's app for daily news and videos

Install App

డల్లాస్‌లో ప్రొఫెసర్‌గా చేస్తున్న కామారెడ్డివాసి వెంకట్రామిరెడ్డి మృతి... ఈతకెళ్లి...

ఈత అతడి ప్రాణాన్ని తీసింది. అమెరికాలో డల్లాస్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల వెంకట్రామిరెడ్డి గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రిత స్నేహితులతో కలిసి బోట్ షికారుకు వెళ్లి ఈతకు వెళ్లిన సమయంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఆచూకి

Webdunia
సోమవారం, 14 మే 2018 (21:25 IST)
ఈత అతడి ప్రాణాన్ని తీసింది. అమెరికాలో డల్లాస్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల వెంకట్రామిరెడ్డి గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రిత స్నేహితులతో కలిసి బోట్ షికారుకు వెళ్లి ఈతకు వెళ్లిన సమయంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఆచూకి కోసం వెతికినా లభ్యం కాలేదు. రెండు రోజుల అనంతరం శవంగా తేలారు. 
 
కాగా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా అరేపల్లి. ఆయన భార్య వాణి కూడా డల్లాస్ లోనే ఉద్యోగం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో స్వదేశంలో స్థిరపడాలని వారు అన్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఇలా దుర్ఘనలో ఆయన మృతి చెందారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments