Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పులు... మరో తెలుగువాడు మృతి... గుంటూరు వాసి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:03 IST)
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సిన్సినాటిలో బ్యాంకును దోచుకునేందుకు దుండగులు కాల్పులు జరపడంతో గుంటూరు జిల్లా తెనాలి వాసి పృథ్వీరాజ్(26) మృత్యువాతపడ్డాడు. పృథ్వి అమెరికాలో హెచ్ఎస్‌బిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
పృథ్వి తండ్రి హౌసింగ్ బోర్డ్ ఏపీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. పృథ్వి మరణ వార్తను తండ్రికి ఫోన్ ద్వారా అమెరికా పోలీసులు తెలియజేశారు. కుమారుడు మరణవార్త తెలిసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments