Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (19:50 IST)
ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఓ నదిలో మునిగి గల్లంతయ్యాడు. విశాఖకు  చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి  ఉద్యోగంలో స్థిరపడ్డాడు.
 
వారాంతపు సెలవులో రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు అవినాష్. నది లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్‌ నదిలో మునిగిపోయాడని స్థానిక అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు అవినాష్ స్నేహితులు. దీంతో విశాఖ ప్లాంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments